తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 24, 2008

ఉపనిషత్తుల సందేశము

ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుజ్ఞీథాః మాగృధఃకస్య స్విద్ధనం

సృష్టి అంతా మరియు సృష్టి అంతా భగవంతుని(ఈశ్వరుని) చే ఆవరింపబడిఉన్నది.భగవంతుడు ఇచ్చిన వాటిని త్యాగబుద్ధి చే అనుభవించాలి.పరుల ధనం ఆశించరాదు.ధనము ఎవ్వరి సొంతమూ కాదు.
ఇది ఈశావాస్య ఉపనిషత్తు లోని మొదటి శ్లోకము.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు